Friday, April 19, 2024

డ్రాగా ముగిసిన కాన్పూర్ టెస్టు

- Advertisement -
- Advertisement -

India Vs New Zealand test ends in draw in Kanpur

కాన్పూర్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలిటెస్టు డ్రాగా ముగిసింది. విజయానికి వికెట్ దూరంగలో భారత్ నిలిచింది. ఒక వికెట్ తేడాతో న్యూజిలాండ్ మ్యాచ్ డ్రా చేసుకుంది.  సెకండ్ ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసిన కివీస్ జట్టును భారత బౌలర్లు ఆలౌట్ చేయలేకపోయారు. జడేజా 4, అశ్విన్ 3, ఉమేశ్ యాదవ్, అక్షర్ చెరో వికెట్ తీశారు. ఇండియా రెండు ఇన్నింగ్స్ ల్లో 345, 234 చేయగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులు చేసింది. చివరి సెషన్ ఉత్కంఠభరితంగా సాగింది. రచిన్ రవీంద్ర, అజాబ్ పటేల్ పట్టుదలగా ఆడి మ్యాచ్ డ్రా చేశారు.  మరో టెస్టు డిసెంబర్ 3న ప్రారభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News