- Advertisement -
గువహటి: మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బర్సాపర స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక జట్లు తొలి టీ20 మ్యాచ్ లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకుని, మొదటగా శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి.. కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.ఇక, భారత స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో శిఖర్ ధవన్, కెఎల్ రాహుల్ లు ఓపెనర్లుగా ఆడనున్నారు.
Captain @imVkohli has won the toss and elects to bowl first in the 1st @Paytm T20I against Sri Lanka.#INDvSL pic.twitter.com/V2a6ujWHrK
— BCCI (@BCCI) January 5, 2020
India win tos and opt bowl against Sri Lanka
- Advertisement -