Thursday, April 25, 2024

బంగ్లాపై టీమిండియా ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్ 2020లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై భారత్ 18 పరుగుల తేడాతో  విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ వుమెన్స్ లో ముర్షిద ఖతున్(30), నిగర్ సుల్తాన(35)లు రాణించగా.. మిగతా వారు విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో పూనమ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా..శిఖా పాండే, అరుంధతి రెడ్డిలు తలో రెండు వికెట్లు తీయగా, రాజేశ్వరీ గైక్వాడ్ ఒక వికెట్ తీసింది.

 

India women win by 18 runs against Bangladesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News