Friday, April 19, 2024

న్యూజిలాండ్ పై భారత్ గెలుపు….

- Advertisement -
- Advertisement -

India won on New zealand

ముంబయి: రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. కివీస్‌పై 372 పరుగులతో టీమిండియా గెలిచింది. వాంఖేడ్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నాల్గో రోజు కివీస్ 167 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఒక రోజు ముందుగానే భారత్ గెలుపొందింది. దీంతో ఈ సీరిస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.

భారత్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 276/7 డిక్లేర్డ్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 167 ఆలౌట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News