Friday, March 29, 2024

మహిళ టి-20 వరల్డ్ కప్… కివీస్ పై గెలిచిన భారత్

- Advertisement -
- Advertisement -

 

మెల్‌బోర్న్: మహిళ టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళ జట్టు ఘన విజయం సాధించింది. కివీస్‌లో ఆడుతున్న మూడో మ్యాచ్‌లో భారత్ నాలుగు పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి కివీస్ ముందు 134 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 20 ఓవర్లలో కివీస్ ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు మూడు విజయాల తన ఖాతాలో వేసుకొని ఆరు పాయింట్లతో గ్రూప్ ఎ నుంచి తొలి స్థానంలో ఉంది. ఓపెనర్ షాఫాలీ వర్మ 34 బంతుల్లో 46 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. భారత జట్టు మూడు మ్యాచ్ లు గెలిచింది కావునా సెమీస్ వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

India won on Newzealand in Women T-20 World Cup
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News