- Advertisement -
దుబాయి: యుఎఇలో భారత్కు చెందిన హిందీ ఉపాధ్యాయుడు అనిల్కుమార్(50) కరోనా వైరస్తో ఆదివారం మరణించారు. ఆయన కరోనా బారిన పడినట్టు ఈ నెల 7న గుర్తించారు. అబూదాబీలోని సన్రైజ్ స్కూల్లో ఆయన హిందీ టీచర్. ఆయనకు ఇద్దరు పిల్లలు. ఆయన భార్య రజినీ అదే పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.
- Advertisement -