Thursday, April 25, 2024

భారత్‌లో 17లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India's COVID 19 tally crosses 17 lakh mark

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కోవిడ్ కేసులు 17లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 54,736 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 853 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో కరోనా కేసులు సంఖ్య 17 మార్క్ ను క్రాస్ చేసింది. ఇండియాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 17,50,724కి చేరాయి. వీటిలో 5,67,730 యాక్టివ్ కేసులుండగా… దేశవ్యాప్తంగా 11,45,630 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 37,364 మంది కరోనాతో మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. భారత్ లో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి.

India’s COVID 19 tally crosses 17 lakh mark

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News