Wednesday, April 17, 2024

ఇండోనేషియా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్‌కు సింధు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో సింధు 21-12, 21-18 తేడాతో జర్మనీకి చెందిన యువొన్నె లీను ఓడించింది. తొలి గేమ్‌లో సింధు అలవకోకగా గెలిచింది. అయితే రెండో సెట్‌లో మాత్రం ప్రత్యర్థి గట్టి పోటీ ఎదురైంది. కానీ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న సింధు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.

Indonesia Open 2021: PV Sindhu enter into quarters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News