Wednesday, April 24, 2024

డిసిసిబి చైర్మ‌న్ నాందేవ్ మృతి ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం

- Advertisement -
- Advertisement -

Indra karan reddy condolence on namdev kamble death

ఆదిలాబాద్: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ నాందేవ్ కాంబ్లే మృతి ప‌ట్ల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాందేవ్ మృతి చాలా బాధ‌క‌ర‌మ‌న్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకున్నారు. నాందేవ్ కాంబ్లే అనారోగ్యంతో కన్నుమూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News