Thursday, April 25, 2024

చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Inmate commits suicide in cherlapally central jail

హైదరాబాద్: నగరంలోని చర్లపల్లి సెంట్రల్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. షేక్ ఖాజామియా అనే ఖైదీ (35) జైలు ఆవరణలోని సంజీవని ఆస్పత్రిలో కిటికీకి టవల్ తో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖాజామియా దొంగతనం కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. మృతిడి స్వస్థలం నల్లొండ జిల్లా మిర్యాల గూడ పట్టణంలోని తాళ్లగడ. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సిఉన్నాయని పోలీసులు తెలిపారు.

Inmate commits suicide in cherlapally central jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News