Friday, March 29, 2024

బురద గుంటలో ఇరుక్కున్న యువతి…

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో దీపా అనే యువతి ప్రమాదవశాత్తూ బురదలో జారిపడింది. యువతి ఇంటర్ కౌన్సిలింగ్ వెళ్లి తిరిగొస్తుండగా రోడ్డుపై ఉన్న నీటి గుంటలో పడింది. బురుదలో ఆమె చిక్కుకపోవడంతో స్థానికులు దీపాను బయటకు తీశారు. స్థానికులు సరైన సమయంలో స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. రహదారి నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో బురదమయంగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రోడ్డన్నీ జలమయంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News