Wednesday, April 24, 2024

ఇంటర్ ఫస్టియర్ పలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

Intermediate first year results in Telangana

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికులు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

 

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News