Friday, April 19, 2024

ఐపిఎల్ తొలి మ్యాచ్: ముంబైపై ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నైసూపర్ కింగ్స్..

- Advertisement -
- Advertisement -

ముంబయి:క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్ 2020)13వ సీజన్ ప్రారంభమైంది. తొలిమ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. తాజాగా టాస్ గెలచిన చెన్నై జట్టు కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని, ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో మరికొద్దిసేపట్లో ముంబై బ్యాటింగ్ చేపట్టనుంది.

IPL 2020: CSK Win toss and elect bowl against Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News