Thursday, April 18, 2024

రాణించిన రాణా.. చెన్నై లక్ష్యం 173

- Advertisement -
- Advertisement -

దుబాయ్:‌ ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా లీగ్ దశలో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టుకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా జట్టుకు ఓపెనర్లు నితీశ్‌ రాణా, శుభ్‌మన్‌ గిల్ లు శుభారంభాన్ని అందించారు. నితీశ్‌ రాణా 61 బంతుల్లో 87 పరుగులతో చెలరేగాడు. ఇక, శుభ్‌మన్‌ గిల్‌ 26, దినేశ్‌  కార్తీక్‌ 21 పరుగులతో రాణించారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా.. సాంట్నర్‌, జడేజా, కర్ణ్‌ శర్మలు తలో వికెట్‌ పడగొట్టారు.

IPL 2020: KKR Sets 173 Runs Target to CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News