- Advertisement -
షార్జా: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాలను మరింత మెరుగుపర్చుకోవలని ఇరుజట్లు భావిస్తున్నాయి.
IPL 2020: KXIP Win Toss and Opt Bowl against KKR
- Advertisement -