- Advertisement -
ముంబయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆడుతున్న తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు ఓపెనర్లను కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(18), డి కాక్(33)లు పెవిలియన్ చేరారు. రోహిత్ నెమ్మెదిగా ఆడినా డికాక్ తనదైన షాట్లతో అలరించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పిన తర్వాత రెండు పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్(15), సౌరవ్ థివారి(21)లు వేగంగా పరుగులు రాబడుతున్నారి. ప్రస్తుతం ముంబై జట్టు 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో చావ్లా, సామ్ కర్రన్ లు చెరో వికెట్ పడగొట్టారు.
IPL 2020: Mumbai 52/2 after lost Openers against CSK
- Advertisement -