Saturday, April 20, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు మరికాసేపట్లో ఢీకొనబోతున్నాయి.ఈ మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఇరుజట్లు రెండేసి విజయాలను అందుకున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఇరుజట్లు పట్టదలగా ఉన్నాయి.

IPL 2021: MI Win toss and opt bat against DC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News