Thursday, March 28, 2024

ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం: కృష్ణామోహన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతీ ఎకరాకు సాగునీరు అందిచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. జూరాల బ్యాక్ వాటర్‌తో గుడ్డందొడ్డి, ర్యాలంపాడు, రిజర్వాయర్లను నింపుతామన్నారు. రిజర్వాయర్లు నిండాక చెరువులు, కుంటలు నింపుతామన్నారు. నెట్టెంపాడు ఫేజ్ వన్ వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు, కిందకు నీటిని విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News