Saturday, April 20, 2024

చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమాన్ని సందర్శించిన జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో అత్యంత ప్రాశస్త్యం పొందిన శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం విస్తరణతో పాటు ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకుగాను ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ సోమవారం ఉదయం హైదరాబాద్ శివారులోని శంషాబాద్ శ్రీశ్రీశ్రీ త్రిదండీ చినజీయర్ స్వామివారి ఆశ్రమంలో స్వామి వారిని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కలిశారు. ఆశ్రమంలో జగదీష్ రెడ్డి, సునీతా రెడ్డి దంపతులు స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News