Thursday, April 25, 2024

‘జలవిహార్’ జర్నలిస్టుల హైదరాబాద్‌కు తరలిరండి

- Advertisement -
- Advertisement -

జర్నలిస్టుల హక్కుల సాధనకే
ప్రతినిధుల సభ
అల్లం నారాయణ ఆధ్వర్యంలో
సంక్షేమ పథకాలు
సొంతింటి కల సాకారం చేసేందుకు
నారాయణ కృషి
టీయూడబ్లూజే రాష్ట్ర ప్రతినిధులు
సాగర్, సయ్యద్ ఇస్మాయిల్,
జిల్లా ప్రధాన కార్యదర్శి
జయశంకర్‌గౌడ్

Journalist meeting in jalavihar

మనతెలంగాణ/నల్లగొండ: హక్కుల కోసమే టీయూడబ్లూజే ప్రతినిధుల సభ నేడు హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరుగుతుందని రాష్ట్ర ప్రతినిధులు మారుతి సాగ ఇస్మాయిల్, జి కార్యదర్శి గుండగోని జయశంకర్‌గౌడ్ పేర్కొన్నారు. వారు ఒక ప్రకటన విడుదల చేస్తూ మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు సొంతింటి కోసం ఎదురుచుస్తున్నారని, కలను సాకారం చేసేందుకు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృషి చేస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి గుండగోని జయశంకర్‌గౌడ్ పేర్కొన్నారు.ప్రతినిధుల సభకు మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారని, భరోసా ఇచ్చే హామీ లభిస్తుందని పేర్కొన్నారు. అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్‌గా ప్రపంచంలోనే ఎవరూ చేయలేని సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. సమయంలో జర్నలిస్టులకు రూ.20వేల ఆర్థిక సహాయం అందించి ఆపత్కాలంలో ఆపద్భాంధవుడిగా నిలిచారని కొనియాడారు. అల్లం నారాయణకు అండగా నిలించేందుకు భారీ ఎత్తున జర్నలిస్టులు నేటి సభకు హాజరు కావాలని జయశంకర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News