Thursday, April 25, 2024

జర్నలిస్ట్ రఘు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

Journalist Raghu remanded for 14 days

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి లో జర్నలిస్ట్ రఘును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల ఘర్షణ కేసులో ఆయనను మల్కాజిగిరి లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. గుర్రంబోడు భూముల ఘర్షణ కేసులో రఘుపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో రఘును హూజూర్ నగర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్డు రఘుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రఘును హూజూర్ నగర్ జైలుకు తరలించారు.

Journalist Raghu remanded for 14 days

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News