Saturday, April 20, 2024

కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి

- Advertisement -
- Advertisement -

 

కామారెడ్డి: కరోనా వైరస్ బారిన పడి జూనియర్ అసిస్టెంట్ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడ గ్రామంలో జరిగింది. తాడ్వాయ మండలంలో తాసిల్దార్ కార్యాలయంలో విజయ్ అనే యువతి జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం రావడంతో పంచాయతీ సెక్రెటరీ జాబ్‌కు రిజైన్ చేశారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడంతో ఆమెపై పలుమార్లు ప్రశంసలు కురిపించారు. పద్మజావాడలో విజయ తండ్రి వెల్డింగ్ షాపు నడిపించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News