Friday, March 29, 2024

కాన్పూర్ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 345 ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

Kanpur Test day 2: India all out for 345

కాన్పూర్: న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 111.1 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్ మెన్లలో శ్రేయస్ అయ్యర్(105) శతకంతో మెరవగా.. శుబ్ మన్ గిల్(52), రవీంద్ర జడేజా(50), రవిచంద్రన్ అశ్విన్(38)లు రాణించారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 5 వికెట్లు పడగొట్టగా, జేమీసన్ మూడు వికెట్లు, అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీశారు.

Kanpur Test day 2: India all out for 345

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News