Thursday, April 25, 2024

కరీంనగర్‌లో ఐటి టవర్‌ను ప్రారంభించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

కరీంనగర్: ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ కరీంనగర్‌లో ఐటి టవర్‌ను ప్రారంభించారు. ప్లగ్ అండ్ ప్లే పద్దతిలో రూ.34 కోట్లతో ఐటి టవర్ నిర్మాణం జరిగింది. 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. కరీంనగర్‌కే తలమానికంగా ఐటి టవర్ ఉంది. ఐటి టవర్‌లో కార్యకలాపాలు కొనసాగించడానికి 17 కంపెనీలు ముందుకు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News