Friday, March 29, 2024

ఎసిబి వలలో కాటారం తహసీల్దార్

- Advertisement -
- Advertisement -

Kataram Tahsildar Sunitha in ACB net 

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని కాటారం తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టబడింది. కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ అనే వ్యక్తి గ్రామ శివారులోని సర్వే నెంబరు 3లో తన భూమికి పట్టా పాస్ బుక్కులు ఇచ్చేందుకు తహసీల్దార్ రూ. 3 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో హరికృష్ణ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం కాటారం తహశీల్దార్ సునీత 2లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

Kataram Tahsildar Sunitha in ACB net 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News