Thursday, April 25, 2024

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిజామాబాద్-కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్, అబ్జర్వర్ అనిత రాజేంద్ర చేతుల మీదుగా కవిత ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్ఎలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News