Thursday, April 25, 2024

ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్యకు కెసిఆర్ శ్రద్ధాంజలి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కు చెందిన ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడుగా రాష్ట్ర జాతీయ స్థాయిల్లో పురస్కారాలందుకున్న మడిపల్లి భధ్రయ్య దశదినకర్మ సందర్భంగా సిఎం కెసిఆర్ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News