Friday, March 29, 2024

ఇమామ్, మౌజామ్‌లకు గౌరవ వేతనం: మహమూద్ అలీ

- Advertisement -
- Advertisement -

KCR Govt give honorarium to Imam Mauzam

నల్లగొండ: ఇమామ్, మౌజామ్‌లకు గౌరవ వేతనం అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. పెద్దవూరలో మైనార్టీల ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. నాగార్జున సాగర్ లో ఉప ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేద ముస్లిం మహిళలకు షాదీముబారక్‌తో ఆర్థిక సాయం అందించామన్నారు. మైనార్టీ సోదరులందరూ నోముల భగత్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ బాల్కసుమన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News