Friday, March 29, 2024

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి..

- Advertisement -
- Advertisement -

Khairatabad Ganesh nimajjanam completed

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. నగరంలోని హుస్సేన్ సాగర్ లో మంచమఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం పూర్తైంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా వేలది భక్తులు తరలి రావడంతో ట్యంక్ బండ్ కిక్కిరిసిపోయింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడి శోభయాత్ర, భారీగా వచ్చిన బక్తుల సందడి నడుమ వైభవంగా కొనసాగింది. ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నమహాగణపతికి చివరి పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ ద్వారా గంగమ్మ ఒడికి చేర్చారు.

Khairatabad Ganesh nimajjanam completed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News