Thursday, April 25, 2024

పంజాబ్ లక్ష్యం 158

- Advertisement -
- Advertisement -

 

దుబాయ్‌: ఐపీఎల్-13వ సీజన్‌ లో భాగంగా దుబాయ్‌ వేదికగా  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఉంచింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్ మెన్లలో స్టెయిన్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. శ్రేయస్ ఐయ్యర్ (39), రిషబ్ పంత్ (31) గౌరవ ప్రదమైన స్కోర్ సాధించారు. మిగితా బ్యాట్స్ మెన్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు, కాట్రెల్ రెండు వికెట్లు, బిష్ణోయి ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News