Saturday, April 20, 2024

యువకులపై దాడి.. ఒకరి పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

knifes attack on young people in Budvel

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ లో యువకులపై దాడి జరిగింది. ఇద్దరు యువకులపై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువకులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

knifes attack on young people in Budvel

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News