Friday, March 29, 2024

విరాట్ కోరడం వల్లే..

- Advertisement -
- Advertisement -

Kohli wanted Ashwin in T20 World Cup 2021: Ganguly

కోల్‌కతా: విరాట్ కోహ్లి కోరడం వల్లే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ట్వంటీ20 ప్రపంచకప్‌లో చోటు కల్పించామని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. యుఎఇ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో అశ్విన్ అద్భుతంగా రాణించి కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడన్నాడు. ఇక భారత క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ బౌలర్‌లలో అశ్విన్‌దే అగ్రస్థానమన్నాడు. అతన్ని మించిన స్పిన్నర్ ప్రస్తుతం ఎవరూ లేరన్నాడు.

Kohli wanted Ashwin in T20 World Cup 2021: Ganguly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News