Thursday, March 28, 2024

రెండో వికెట్ కోల్పోయిన కెకెఆర్… 52/2

- Advertisement -
- Advertisement -

 

షార్జా: ఐపిఎల్ 14లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన డిసి 127 పరుగులు చేసింది. కోల్ కతా 78 బంతుల్లో 76 పరుగులు చేయాలి. వెంకటేష్ అయ్యర్ 14 పరుగులు చేసి లలిత్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రాహుల్ త్రిపాఠి తొమ్మిది పరుగులు చేసి అవిష్ ఖాన్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శుబ్‌మన్‌గిల్ (26), నితీష్ రానా(01)  బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News