Thursday, April 18, 2024

అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

Konijeti Rosaiah funeral with Govt formalities

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. రేపు ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. మూడ్రోజులు సంతాప దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 11గంటల తర్వాత గాంధీభవన్ కు రోశయ్య పార్థివదేహం పార్టీ కార్యకర్తల సందర్శన కోసం తీసుకెళ్లనున్నారు. కాసేపట్లో సిఎం కెసిఆర్ రోశయ్య నివాసానికి చేరుకోని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News