Friday, April 26, 2024

ఫరీదుద్దీన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పార్థివ దేహానికి మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరీదుద్దీన్ మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి చేశారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు ఫరీదుద్దీన్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిందని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News