Tuesday, April 23, 2024

వావ్.. వాట్ ఎ స్కీం, వాట్ ఎ షేమ్: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR counter to Somu Veerraju over liquor comment

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేత  సోము వీర్రాజు వ్యాఖ్యలపై తెలంగాణ ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. బిజెపి అధికారంలోకి వస్తే రూ.75లకే చీప్ లిక్కర్‌, ఇంకా కుదిరితే రూ.50లకే ఇస్తామన్నారు వీర్రాజు. దీనిపై కెటిఆర్ స్పందిస్తూ ఎపి బిజెపి నేతలు మరింత దిగజారిపోయారన్నారు. వావ్.. వాట్ ఎ స్కీం, వాట్ ఎ షేమ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. రూ. 50కే చీప్ లిక్కర్.. బిజెపి జాతీయ విధానమా? అధికారం కోసం బంపర్ ఆఫర్ ఇస్తున్నారా అని కెటిఆర్ ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News