Thursday, April 25, 2024

మంత్రి కెటిఆర్, ఎమ్మెల్సీ క‌విత ఉగాది శుభాకాంక్ష‌లు

- Advertisement -
- Advertisement -

 

 

హైద‌రాబాద్ : ఐటి, పుర‌పాల‌క శాఖ మంత్రి కెటిఆర్, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్లవ నామ సంవత్సరంలో ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యాల‌తో, భోగ‌భాగ్యాల‌తో సంతోషంగా ఉండాల‌ని ఆ భ‌గ‌వంతున్ని ప్రార్థిస్తున్న‌ట్లు కెటిఆర్, కవిత తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News