Saturday, April 20, 2024

మత్తడి పోస్తున్న ప్రగతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వస్తే ఏమొస్తది? అని ప్రశ్నించిన వారికి రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ధీటైన సమాధానం ఇచ్చారు. నీళ్ల కోసం గోసపడ్డ తెలంగాణ నేడు కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నది. వాగులు, వంకలు, చెరువులు గోదావరి జలాలతో నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయ. మంగళవారం విడుదల చేసిన కాళేశ్వరం జలాలతో ముస్తాబాద్ చెరువు నిండిపోయి మత్తడి పోస్తోంది. ఆ ఫోటోలను కెటిఆర్ షేర్ చేస్తూ.. తెలంగాణ అస్తే ఏమొస్తది? కన్నీరు కారిన చోటే గంగ పరవళ్లు తొక్కుతోంది. ఆనంద భాష్పాలు కురిపించింది..! అంటూ ట్వీట్ చేశారు.

KTR share pictures of overflowing tank

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News