Thursday, March 28, 2024

పారిస్ కు మంత్రి కెటిఆర్ బృందం..

- Advertisement -
- Advertisement -

KTR to Speak at Ambition India 2021 in Paris

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ వెళ్లనుంది. ఫ్రెంచ్ సెనేట్ లో ఈ నెల 29న జరిగే యాంబిషన్ ఇండియా 2021 కార్యక్రమంలో మంత్రి కెటిఆర్  కీలకోపన్యాసం చేయనున్నారు. పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో మంత్రి కెటిఆర్ సమావేశం కానున్నారు. మంత్రితో పాటు ప్రతినిధి బృందంలో ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజాన్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

KTR to Speak at Ambition India 2021 in Paris

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News