Friday, March 29, 2024

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య… క్షుద్రపూజలతోనే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది కానీ క్షుద్రపూజలతోనే తన కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన సంఘటన హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవ్య అనే విద్యార్థిని ఇంటర్ సెకండియర్ చదువుతోంది. బుధవారం రాత్రి నవ్య ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయ, పసుపు, దీపాలు పెట్టి వెళ్తున్నారని, అందుకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని నవ్య తల్లిదండ్రులు ఆరోపణలు చేసున్నారు.

Also Read: ప్రియురాలు కోసం రైల్వే సిగ్నల్‌పై దాడి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News