Friday, March 29, 2024

యాదాద్రిలో విరిగిపడిన కొండచరియలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో మట్టి కిందకు జారడంతో బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో ఘాట్ రోడ్డులో రాకపోకలు నిలిపేశారు. భక్తులు మొదటి ఘాట్ రోడ్డు నుంచి గుట్టపైకి వెళ్తున్నారు. ఆ సమయంలో వాహనదారులు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News