Tuesday, April 23, 2024

తమిళనాడులో న్యాయవాది హత్య

- Advertisement -
- Advertisement -

Lawyer brutally murdered in Tamil Nadu Trichy

చెన్నై: తమిళనాడు తిరుచి భీమ్ నగర్ లో న్యాయవాది హత్యకు గురయ్యాడు. దుండగులు న్యాయవాది గోపి కన్నన్ పై వేట కొడవళ్లతో దాడి చేశారు. కుమారై కళ్ల ముందే తండ్రిని దారుణంగా పొడిచి చంపేశారు. దాడి దృశ్యాలు స్థానిక సిసిటివి కెమెరాల్లో నమోదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.

Lawyer brutally murdered in Tamil Nadu Trichy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News