Friday, March 29, 2024

జగిత్యాలలో న్యాయవాది ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Lawyer suicide in Jagtial

జగిత్యాల: జిల్లా పట్టణంలో ఓ న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం అర్థరాత్రి పట్టణంలోని విజయపురి కాలనీలో ఉన్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి మేకల రాజేశ్వర్‌ అనే న్యాయవాది ఉరేసుకుని బలవర్మరణానికి పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Lawyer suicide in Jagtial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News