Saturday, April 20, 2024

తిరుపతి సింగిరికోనలో భక్తులపై చిరుత దాడి

- Advertisement -
- Advertisement -

Leopard attack on devotees at Tirumala Singirikona

అమరావతి: తిరుపతి సింగిరికోనలో ఆదివారం మరో ఇద్దరు భక్తులపై చిరుత దాడి చేసింది. ఇంతకు ముందే దంపతులపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. దీంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. తిరుపతి సింగిరికోనలో చిరుత సంచరిస్తుందన్న సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. గాయపడిన వారు ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.

 

Leopard attack on devotees at Tirumala Singirikona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News