Thursday, April 25, 2024

నాగర్ కర్నూల్ లో చిరుత సంచారం…

- Advertisement -
- Advertisement -

Leopard wandering in Gachibowli

తిమ్మాజీపేట: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేట మండలం పుల్లగిరి సమీపంలో బుధవారం ఉదయం చిరుత పులి సంచరించింది. టిప్పర్ డ్రైవర్లు చిరుతను చూశామని చెబుతున్నారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు, అధికారులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News