Friday, April 19, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….

- Advertisement -
- Advertisement -

Less devotees in Tirumala

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల సాధారణంగా ఉంది.  మంగళవారం శ్రీవారిని 18,981 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం 8702 మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.1.49 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా వ్యాక్సిన్ లేనిపక్షంలో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ను తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని టిటిడి అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని వారు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News