Wednesday, April 24, 2024

ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో స్వల్పంగా మంటలు, సిబ్బంది క్షేమం

- Advertisement -
- Advertisement -

Light fires at INS Vikramaditya, crew safe

 

న్యూఢిల్లీ: యుద్ధ విమానాల వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో శనివారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. నౌకాదళ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారని, నౌకలోని సిబ్బంది అందరూ క్షేమమని భారత నౌకాదళ ప్రతినిధి ఒకరు తెలిపారు. నౌకలోని ఒక భాగంలో పొగ రావడాన్ని చూసిన సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారని, నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ నౌక కర్నాటకలోని కన్వర్ హార్బర్‌లో నిలిపి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News