Thursday, April 25, 2024

టైరు పగిలి లారీ బోల్తా.. దగ్ధం…

- Advertisement -
- Advertisement -

Lorry roll over in Wanaparthy

వ‌న‌ప‌ర్తి: టైరు పగిలి లారీ బోల్తాపడిన సంఘటన వనపర్తి జిల్లాలోని కొత్త‌కోట మండ‌లం విలియం కొండ వ‌ద్ద జరిగింది. అనంత‌రం లారీలో షార్ట్ స‌ర్క్యూట్ కావడంతో మంట‌లు అంటుకున్నాయని, కొద్దిసేప‌ట్లోనే పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యిందన్నారు. వాహనదారుల స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌లు ఆర్పేశారు. ఈ ప్ర‌మాదంతో హైద‌రాబాద్‌-క‌ర్నూల్ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News