Wednesday, April 24, 2024

ఓటీటీలో ‘ల‌వ్ స్టోరీ’..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాగ చైతన్య‌, సాయి ప‌ల్ల‌వి జంటగా నటించిన చిత్రం ‘ల‌వ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. శేఖర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘ల‌వ్ స్టోరీ’ మొదటిరోజే పాజిటీవ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ సాధించింది. థీయేటర్స్ లో సందడి చేసిన ఈ మూవీ ఇప్పడు ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ‘ల‌వ్ స్టోరీ’ ఓటిటి డేట్ ప్రకటించారు. అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటలకు ఆహాలో లవ్ స్టోరీ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సోషల్ మీడియాలో ట్రైలర్ ద్వారా తెలియజేసింది.

Love Story movie release in Aha OTT on Oct 22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News