Thursday, April 25, 2024

క్వారీ గుంతలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Lovers committed suicide by jumping into quarry

మేడ్చల్: క్వారీ గుంతలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. మృతులను ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ వాసులుగా గుర్తించారు. రెండ్రోజుల క్రితం ప్రేమజంట అదృశ్యమైనట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Lovers committed suicide by jumping into stone quarry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News